ఐపీఎల్ 2025 భాగంగా సోమవారం విశాఖ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. LSG ఇచ్చిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. DC బ్యాటర్లలో అశుతోష్ 66 అర్థశతకంతో రాణించారు.