అంబానీ క్రూయిజ్ పార్టీలో ధోనీ.. వీడియో వైరల్

64చూసినవారు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ మెరిశారు. అంబానీ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన క్రూయిజ్ పార్టీకి భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి ఆయన హాజరయ్యారు. ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా, అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి జులైలో జరగనుంది.

సంబంధిత పోస్ట్