బీజేపీ అధ్యక్ష పదవీపై ఈటల హాట్ కామెంట్స్

62చూసినవారు
బీజేపీ అధ్యక్ష పదవీపై ఈటల హాట్ కామెంట్స్
బీజేపీ అధ్యక్ష పదవి మార్పుపై పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. తమ పార్టీలో అధ్యక్షులు పదేళ్లు, ఇరవై ఏళ్లు వారసత్వంగా ఉండరని చెప్పారు. తమ ఢిల్లీ నాయకత్వం అంతా సమగ్రమైన ఆలోచనతో ఉన్నారని అన్నారు. HYD-కంటోన్మెంట్ లో జెండా పండుగ నిర్వహించి మాట్లాడారు. తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటు సాధించి సగం ఎంపీ సీట్లు గెలుచుకుని.. రేపటి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ప్రజలు ముందే మెసేజ్ అందించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్