ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తాం: సరిత

557చూసినవారు
ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తాం: సరిత
బడుగుల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ఆశయ సాధనకై కాంగ్రెకాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించి పేదల సమస్యలు పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్‌ఛార్జ్, జడ్పీ చైర్ పర్సన్ సరిత పేర్కొన్నారు. పూలే 197వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం పార్టీ ఆఫీసులో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్