ఇడ్లీలో బల్లి... ఓయూలో లొల్లి

4000చూసినవారు
ఇడ్లీలో బల్లి... ఓయూలో లొల్లి
ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ హాస్టల్ మేస్ లో నాణ్యత ఉండడం లేదని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం ఇడ్లీ తింటుంటే ప్లేటులో బల్లి కనిపించడంతో ఖంగుతున్నమన్నారు. ఆగ్రహంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తక్షణమే తమ మేస్ ను చీప్ వార్డెన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంఘటనపై విచారణ జరిపిన అధికారులు మేస్ లోని నలుగురు సిబ్బందిని బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్