వానవాసి కళ్యాణ్ ను కలిసిన సోషల్ వర్క్ విద్యార్థులు

81చూసినవారు
వానవాసి కళ్యాణ్ ను కలిసిన సోషల్ వర్క్ విద్యార్థులు
ఓయూ సోషల్ వర్క్ విద్యార్థులు క్షేత్ర పరిశీలన అధ్యయనంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్న వానవాసి కళ్యాణ్ ను మంగళవారం కలిశారు. గిరిజనుల సామాజిక, సాంఘిక, విద్య ఆర్థిక అసమానతలను తొలగించి వారిని అభివృద్ది వైపు నడిపించడానికి నిరంతరం పని చేస్తున్న వానవాసి కళ్యాణ్ ను కలిసి మాట్లాడరు. సోషల్ వర్క్ విద్యార్థులు సమాజహితం కోసం నిరంతరం పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్