కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, కావ్య

2245చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యలు హస్తం గూటికి చేరారు. ఆదివారం హైదరాబాద్ లోని రేవంత్ నివాసంలో దీపాదాస్ మున్షీ వీరికి కాంగ్రెస్ కండువా కప్పి. పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్