ఆర్థిక సహాయాన్ని అందజేసిన శిరీష సత్తూర్

80చూసినవారు
ఆర్థిక సహాయాన్ని అందజేసిన శిరీష సత్తూర్
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అవనీ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ అమీర్ దంపతులకు మందుల ఖర్చుల కోసం సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వఅమే మాట్లాడుతూ. తమ సంస్థ తరపున వారి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెహమాన్, శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్