చెరువుల కబ్జాలపై హైడ్రా అధికారులు తగ్గేది లే....

81చూసినవారు
చెరువుల కబ్జాలపై చర్యలు తీసుకోవడంలో హైడ్రా అధికారులు తగ్గేది లే అంటున్నారు. ఈ మేరకు ఆదివారం కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ (కత్వా) చెరువు ఎఫ్టీఎల్, బఫర్ లలో నిబంధనలకు విరుద్ధంగా లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నిర్మించిన విల్లాలను అధికారులు గుర్తించారు. ఈరోజు ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య విల్లాలను అధికారులు జెసీబీ సహాయంతో కూల్చివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్