సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్సీ

79చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్సీ
ముషీరాబాద్ పరిధి బోలక్ పూర్ కు చెందిన మీర్జా బెగ్ కి మంజూరైన సీఎం సహాయనిది చెక్కును ఆదివారం ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా ర బెగ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 40 వేలు విలువ గల చెక్కును అందజేసినట్లు తెలిపారు. అర్హులైన పేద ప్రజలు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్