గుర్తుతెలియని మహిళ మృతి

8529చూసినవారు
గుర్తుతెలియని మహిళ మృతి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 8వ ప్లాట్ ఫారంపైన గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. బుధవారం జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మృతురాలు (50)లోపు ఉంటుందని, పసుపు రంగు జాకెట్, ఎర్రటి కాఫీ కలర్ చీర, కోళ ముఖం, చామన ఛాయ రంగులో ఉన్నదని వెల్లడించారు. గుర్తించిన వారు పోలీసులకు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్