కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు.. రాహుల్ గాంధీకి గిఫ్ట్

586చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించి రాహుల్ గాంధీకి గిఫ్టుగా ఇస్తామని అల్ ఇండియా కాంగ్రెస్ ఫిషర్మెన్ సెక్రటరీ బుజ్జి శత్రురావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముషీరాబాద్ లో అయన మాట్లాడుతూ. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ప్రస్తుత ఎంపీ కిషన్ రెడ్డి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది పనులు చేపట్టలేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్