బాచుపల్లి ఆర్యవైశ్య మహాసభ అధ్యర్యంలో ఆహార పంపిణి

85చూసినవారు
బాచుపల్లి ఆర్యవైశ్య మహాసభ అధ్యర్యంలో ఆహార పంపిణి
మహాలయ అమావాస్య రోజున బాచుపల్లి ఆర్యవైశ్య మహాసభ సంఘ ఆధ్వర్యంలో దాతలు సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు చెన్నకేశవ మాట్లాడుతూ.. సుమారుగా 300 మందికి అన్న వితరణ చేయడం జరిగింది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్