ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

5802చూసినవారు
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఓ వ్యక్తి వేధింపులకు ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శంషాబాద్ మున్సిపల్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలిక (16) శంషాబాద్లో ఇంటర్ చదువుతోంది. రాళ్లగూడలో ఉంటున్న మహబూబ్ నగర్ కు చెందిన రాజు ప్రేమిస్తున్న, పెళ్లి చేసుకుంటానని వేధించేవాడు. మానసికంగా కుంగుబాటుకు గురైన బాలిక ఇంట్లో ఉరేసుకుంది. బాలిక మృతికి రాజు కారణమంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్