ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య

64చూసినవారు
ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
దక్షిణ ముంబైలోని మంత్రాలయ సమీపంలో సోమవారం తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారుల కుమార్తె లిపి రస్తోగి (27) ప్రస్తుతం LLB చదువుతోంది. గతంలో ఆమె బ్యూటీ కన్సల్టెంట్‌గా, సేల్స్ & మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా పని చేసింది. అయితే ఒత్తిడి కారణంగా భవనం 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్