ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లో భారత జట్టు ఓటమి

85చూసినవారు
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లో భారత జట్టు ఓటమి
ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లో భారత పురుషుల హాకీ జట్టు ఓటమిపాలైంది. లండన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఆతిథ్య బ్రిటన్ జట్టు 3-1 తేడాతో ఇండియాపై విజయం సాధించింది. బ్రిటన్ జట్టు విజయంలో నికోలస్, కల్నన్ విల్లు కీలక పాత్ర పోషించారు. టీమిండియాలో స్టార్ ప్లేయర్లంతా విఫలమవగా అభిషేక్ ఏకైక గోల్ చేశారు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ 2019 నుంచి ఈ లీగ్ నిర్వహిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్