అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు అరెస్ట్

55చూసినవారు
అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు అరెస్ట్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గురువారం ఈ నెల 20 తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితున్ని మెట్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కొడుకు లింగం గ్రహీత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్ అప్సర్ 29 ను అరెస్ట్ చేసిన పోలీసులు మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా సింగం మమత 38తో అక్రమ సంబంధం కొనసాగుతుంది. 20వ తేదీన రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవతో మమతను అబ్దుల్ అప్సర్ గొంతు నులిమి కత్తితో కడుపులో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్