చందుర్ మండలంలో విస్తృతంగా ప్రచారం చేసిన శ్రీనివాస్ గార్గే

58చూసినవారు
చందుర్ మండలంలో విస్తృతంగా ప్రచారం చేసిన శ్రీనివాస్ గార్గే
చందూర్ మండలంలో కేంద్రంలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మద్దతుగా ఓబిసి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గార్గే స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రతి ఒక్కరు పువ్వు గుర్తుకు ఓటెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో పబ్బ శేఖర్ , శేఖర్, శ్రీనివాస్, శివ కిరణ్ , డాకయ్య, ముత్యాల సాయిబాబా, చీకట్ల రాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్