ఈదురు గాలులకు గోశాల రేకుల షెడ్డు ధ్వంసం

72చూసినవారు
ఈదురు గాలులకు గోశాల రేకుల షెడ్డు ధ్వంసం
పిట్లం మండలం పోతిరెడ్డిపల్లిలో హనుమాన్ ఆలయం దగ్గర గల గోశాల బుధవారం ఈదురు గాలులు, వర్షానికి రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం వాటిలిందని ఆలయ పూజారి తేజ స్వామి తెలిపారు. మరల షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్