వెంకట్రావుపల్లి సబ్స్టేషన్ లో విద్యుత్ అంతరాయం

85చూసినవారు
వెంకట్రావుపల్లి సబ్స్టేషన్ లో విద్యుత్ అంతరాయం
బోయినపల్లి మండలం వెంకట్ రావు పల్లీ విద్యుత్ సబ్ స్టేషన్  లో మెంటేనన్స్ ఉన్నందున  వెంకటరావు పల్లీ , మల్లాపూర్, మానువాడ , నర్సింగాపూర్, కొత్త పేట, కొదురుపాక, వర్ధ వెల్లి , నీలోజి పల్లి, జగ్గారావు పల్లీ గల గ్రామాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు  విద్యుత్ సరఫరాలో  అంతరాయం ఏర్పడుతుంది. వినియోగ దారులు సహకరించగలరుని విద్యుత్ ఏఈ ప్రశాంత్ ఆదివారం కోరారు.

సంబంధిత పోస్ట్