బోయినపల్లి మండలం వెంకట్ రావు పల్లీ విద్యుత్ సబ్ స్టేషన్ లో మెంటేనన్స్ ఉన్నందున వెంకటరావు పల్లీ , మల్లాపూర్, మానువాడ , నర్సింగాపూర్, కొత్త పేట, కొదురుపాక, వర్ధ వెల్లి , నీలోజి పల్లి, జగ్గారావు పల్లీ గల గ్రామాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. వినియోగ దారులు సహకరించగలరుని విద్యుత్ ఏఈ ప్రశాంత్ ఆదివారం కోరారు.