బిజెపి ఆధ్వర్యంలో రైతు దీక్ష రుణమాఫీ అమలు చేయాలి

51చూసినవారు
బోయిన్పల్లి మండల కేంద్రంలో రైతు దీక్ష చేపట్టడం జరిగిందని మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని రైతు దీక్ష చేపట్టడం జరిగింది అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్