ధర్మారంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా

1869చూసినవారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రాచూరి శ్రీధర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్