ధర్మపురిలో సాధారణంగా భక్తుల రద్దీ

52చూసినవారు
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్