ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

588చూసినవారు
జగిత్యాల పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్ప పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, పీసీసీ సెక్రటరీ బండ శంకర్, కాంగ్రెస్ నాయకులు రాంచంద్రా రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్