జగిత్యాల ఆవోపా అధ్యక్షుడు, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ కు ఆదివారం శ్రీ క్రోధి ఉగాది జాతీయ నంది అవార్డు కష్టమ్స్ ప్రిన్సిపల్ కమీషనర్ ఎస్ కే రహమాన్ చేతుల మీదుగా అందజేశారు. శిఖరం ఆర్ట్ థియేటెర్స్ వారి ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని లోక్ కళా మoచ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఆవార్డును శ్రీనివాస్ కు అందజేశారు.