ఔదార్యం చాటుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

81చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ఔదార్యం చాటుకున్నారు. హుజురాబాద్ నుండి ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకొని కరీంనగర్ వెళ్తున్న క్రమంలో తిమ్మాపూర్ వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇది గమనించిన మంత్రి మంత్రికి పొన్నం వెంటనే తన కాన్వాయ్ ను ఆపి గాయపడ్డ వ్యక్తిని తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది తో కలిసి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్