పోచంపల్లిలో ఘనంగా సీతారాముల కళ్యాణం

577చూసినవారు
మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలో, బుధవారం శ్రీరామనవమి సందర్భంగా, హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి. స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సీతారాముల కల్యాణ మహోత్సవానికి పోచంపల్లి గ్రామ ప్రజలు వివిధ ప్రాంతాల భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్