ఏబీవీపీ ధర్మారం నగర కార్యదర్శిగా ఆకుల వంశీ

85చూసినవారు
ఏబీవీపీ ధర్మారం నగర కార్యదర్శిగా ఆకుల వంశీ
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ధర్మారం నగర కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. అనంతరం పెద్దపల్లి జిల్లా బండి రాజశేఖర్ ధర్మారం నగర కమిటిని ప్రకటించారు. నగర కార్యదర్శిగా ధర్మారం మండలం దొంగతూర్తీ గ్రామానికి చెందిన ఆకుల వంశీ గతంలో కళాశాల అధ్యక్షునిగా, నగర ఉపాధ్యక్షుడిగా నగరం ఇన్చార్జిగా, బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతకు తగిన న్యాయం చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్