విద్యార్థులను అభినంధించిన ఎమ్మెల్యే

1891చూసినవారు
విద్యార్థులను అభినంధించిన ఎమ్మెల్యే
ఓదెల మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థులు కీర్తన, సిరిచందన, యశశ్వినిలతో పాటు పీఈటీ స్వరూప రాణిలను మంగళవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు అభినంధించారు. కుంగ్ ఫూలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులు, పీఈటీలను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాలల ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్