కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

73చూసినవారు
కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లాలో ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ధనలక్ష్మి రైస్ మిల్లులో ధాన్యం దిగుమతి, గోదాంలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, రైస్ మిల్లర్లు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్