మాల్దీవులలో ప్రమాదవశాత్తు నారాయణపూర్ వాసి మృతి

65చూసినవారు
మాల్దీవులలో ప్రమాదవశాత్తు నారాయణపూర్ వాసి మృతి
ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య (55) ప్రమాదవశాత్తు మాల్దీవుల్లో పని చేస్తూ సాయంత్రం మృతి చెందారు. కుటుంబీకుల ప్రకారం. జీవనోపాధి కోసం బొంబాయిలోని ఓ కంపెనీలో పనిచేస్తూ కంపెనీ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా మాల్దీవులకు తీసుకెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తుండగా రెండు క్రేన్ల మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడని మంగళవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్