నిరుపేద వృద్ధులకు చద్దర్ల పంపిణీ

554చూసినవారు
వేములవాడ రాజన్న అలయం వద్ద యాచక వృత్తి చేసుకునే నిరుపేద వృద్ధులకు దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చలికాలంలో ఒక్కొక్కరికి రెండు చద్దర్లు పంపిణీ చేశారు. ఆచద్దర్లు ఎవరో ఎత్తుకొని పోవడంతో ప్రతీరోజు అన్నదాన సమయంలో సారు మా చద్దర్లు ఎవరో దొంగలు ఎత్తుకుని వెళ్లారు. దయుంచి చద్దర్లు ఇవ్వండని కోరగా గురువారం అందించినట్లు ట్రస్టు సభ్యులు మధు మహేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్