రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు

1051చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు సమీపంలో బైపాస్ రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు పోయడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఒక గంట వ్యవధిలో మూడు ప్రమాదాలు ఒకే చోట జరగడంతో ప్రయాణికులను భయాందోళనకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలు వరి ధాన్యం కుప్పలను ఢీకొని ప్రయాణికులు గాయాల బారిన పడుతున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్