నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ప్రభుత్వ విప్ ఆది

1073చూసినవారు
శ్రీ క్రోది నామ నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం వేములవాడ పట్టణంలోని శ్రీమహాలక్ష్మి రైతు మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం మత్తడి పోచమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్