కార్మికుల పొట్టలు కొట్టారు: సిపిఐ

53చూసినవారు
కరీంనగర్ లో సిపిఐ బహిరంగ సభకు సిపిఐ నాయకులు ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు సిపిఐ కార్యకర్తలు, కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో జరుగుతున్న సమావేశానికి వేములవాడ నుండి వెళ్లారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు ఆధ్వర్యంలో వెళ్లారు. మాట్లాడుతూ బిజెపి టిఆర్ఎస్ పార్టీలో ఎలక్షన్ల ముందు ఇచ్చిన గత పది సంవత్సరాల కింద ఏ ఒక్కటి నెరవేర్చక కార్మికుల, నిరుపేదల పొట్టలు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్