డిప్యూటీ సీఎం ను మధిర బిఆర్ఎస్ కౌన్సిలర్లు

1900చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర బిఆర్ఎస్ పార్టీకి చెందిన 9, 10మున్సిపల్ కౌన్సిలర్లు మల్లాది వాసు, సవిత దంపతులు మంగళవారం మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా కలిశారు. తెలియజేశారు. అనంతరం వారి డిజిటల్ చిత్రపటాన్ని బహుకరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్