మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

50చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో గల కాళీ స్థలాల వద్ద రోడ్లకు ఇరువైపున డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మరుగు నీరంతా ఖాళీ స్థలాలలో చేరి అవి దోమలకు ఆవాసంగా మారాయని దీంతో పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్