ఘనంగా ప్రారంభమైన పవిత్ర బ్రహ్మోత్సవాలు

76చూసినవారు
కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోట మైసమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్ర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుండి ప్రారంభమై శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. కావున భక్తులు ఈ మూడు రోజులు పవిత్ర బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, ఈవో వేణుగోపాలచార్యులు, పూజారి కైలాష్ శర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్