మాజీ మంత్రి
కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నిత్యం అందుబాటులో ఉన్నా ప్రజలు ఓడించారని.. లోపాలను సమీక్షించుకుంటున్నామని అన్నారు. బుధవారం వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశలో మాట్లాడారు. విధ్వంసమైన తెలంగాణను 10 సంవత్సరాల పాటు
కేసీఆర్ వికాసం వైపు మళ్లించారని, గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి
కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదన్నారు. సత్వరంగా అభివృద్ధి చేయాలని 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారన్నారు.