జడ్జీల పేరిట లాయర్ ఘరానా మోసం.. చివరికీ?

50చూసినవారు
జడ్జీల పేరిట లాయర్ ఘరానా మోసం.. చివరికీ?
భూవివాద కేసులో జడ్జీలను మేనేజ్ చేస్తానంటూ రూ.7 కోట్లు తీసుకున్న హైకోర్టు న్యాయవాది వేదుల వెంకట రమణపై కేసు నమోదైంది. అతనితో పాటు బెదిరింపులకు పాల్పడ్డ మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై ఐఎస్‌సదన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చింతల్‌లోని వాణీనగర్‌కు చెందిన చింతల యాదగిరికి 10 ఎకరాల భూమి వివాదంలో చిక్కుకుంది. దాంతో యాదగిరి కోర్టును ఆశ్రయించాడు. లాయర్ వెంకటరమణ రూ.7 కోట్లు ఇస్తే.. తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్