అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

71చూసినవారు
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓం నగర్ కాలనీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు సాయి (30) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతి పై బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. యువకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్