గాయపడ్డ వారికి చికిత్స చేసిన ఎమ్మెల్యే

1545చూసినవారు
గాయపడ్డ వారికి చికిత్స చేసిన ఎమ్మెల్యే
నాగర్ కర్నల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలంలో కాంసాని పల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పని ముగించుకుని గురువారం ట్రాక్టర్ లో వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి గాయాలు అయ్యాయి. వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వ్యక్తులకు స్వయంగా చికిత్సను అందించారు.

సంబంధిత పోస్ట్