తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం

50చూసినవారు
తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్