జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం చిన్నపాడు గ్రామానికి చెందిన సురేష్ రాధమ్మ దంపతుల కూతురు స్రవంతి బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో 440 మార్కులకు గాను. 435 మార్కులు సాధించింది. స్రవంతిని బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ గురుకుల పాఠశాల కళాశాలలో చదివించారు. అత్యధిక మార్కులు సాధించడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.