ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జల సంరక్షణపై కార్యక్రమం నిర్వహణ

60చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆధ్వర్యంలో 6వ రోజు మంగళవారం జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఇంచార్జ్ అంజన్ కుమార్ మాట్లాడుతూ. నీటిని వృధా చేయకుండా రాబోయే తరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్