భాజపా గెలిచే 400 స్థానాల్లో పాలమూరు కూడా ఒకటి: డీకే అరుణ

61చూసినవారు
భాజపా గెలిచే 400 స్థానాల్లో పాలమూరు కూడా ఒకటి: డీకే అరుణ
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలవబోయే 400 స్థానాలలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కూడా కచ్చితంగా ఒకటిగా ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా మోడీ పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్