ముస్లింల అభ్యున్నతికి కృషి

79చూసినవారు
చెన్నూర్ నియోజకవర్గంలో ముస్లింల అభ్యున్నతికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత రూ. 50 లక్షల నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం మందమర్రి పట్టణంలోని ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తన తండ్రి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్