బందోబస్తును పరిశీలించిన ఎసిపి

82చూసినవారు
బందోబస్తును పరిశీలించిన ఎసిపి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఈద్గాలు, మజీద్ ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎసిపి ఆర్. ప్రకాష్ పర్యవేక్షించారు. పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తో కలిసి ఈద్గాలు, మజీద్ లను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం ఎసిపి ప్రకాష్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలు, మజీద్ ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్