ప్రమోషన్ల లెటర్స్ కొరకు జి యం ఆఫీస్ ముందు దీక్ష..!

561చూసినవారు
ప్రమోషన్ల లెటర్స్ కొరకు జి యం ఆఫీస్ ముందు దీక్ష..!
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియా జి ఎం ఆఫీస్ ముందు నాయకులు రమేష్ శనివారం నిరసన దీక్ష చేపట్టినారు. కొన్ని నెలలుగా పర్సనల్ డిపార్ట్మెంట్ డీజీఎం, ఎస్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉగ్యోగుల పై వ్యక్తిగత కక్షలకు పూనుకొని వారికి రావలసిన ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సంక్షేమం చూడాల్సిన అధికారులు ఉద్యోగులను హేళనకు గురిచేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్