
సంగారెడ్డి: గుర్తు తెలియని శవం లభ్యం
గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైన ఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి హనుమాన్ నగర్ కాలనీలో ఇటుక బట్టి పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తి శవం ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.